ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు ఎంత వేగంగా చేస్తున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి కఠినం గా ఉన్నా సరే కేసులు ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా ఇదే విధంగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇదిలా ఉంటే  గత 5 వారాల్లో కేసులు భారీగా పెరిగాయి. 

 

గత 5 వారాల్లో ఏపీలో 400 శాతం కరోనా కేసులు పెరిగాయి అని లెక్కలు చెప్తున్నాయి. ప్రతీ రోజు కూడా దాదాపుగా 800 కేసులు నమోదు అవుతున్నాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం చూసి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: