ప్రధాని నరేంద్ర మోడీ... సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నుంచియే ప్రకటన వస్తుంది అంటూ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో ప్యాకేజిని పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ ప్రకటించే అవకాశం ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు. 

 

ఇక ఉత్తరాది రాష్ట్రాలకు, అదే విధంగా దక్షిణాదిలో ఏపీకి మోడీ ప్యాకేజి ప్రకటించే అవకాశ౦ ఉందని అంటున్నారు. ఒడిశాకు కూడా ఆర్ధిక సహాయం చేయవచ్చు అని సమాచారం. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మాట్లాడుతున్న నేపధ్యంలో అటు పారిశ్రామిక వర్గాలు కూడా ఆయన ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. మరి ఆయన నుంచి ఏ ప్రకటన వస్తుంది అనేది చూడాలి. ఈశాన్య రాష్ట్రాలు ఆయన ప్రసంగంపై ఆశలు పెట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: