భారత అటార్నీ జనరల్ గా కె.కె.వేణుగోపాల్ను పునర్నియమించింది కేంద్రం. మంగళవారంతో వేణుగోపాల్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సొలిసిటర్ జనరల్గా తుషార్ మెహతాను కూడా నియమించారు. 

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: