కొండపోచమ్మ జలాశయం కాల్వకు గండి పడింది. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మర్కుక్‌ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కుడి కాలువకు గండి పడింది.


దీనితో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహించింది. పంట పొలాలు, కూరగాయల తోటలు ముంపునకు గురయ్యాయి. పంట నష్టం తీవ్రంగా జరిగిందని తాము బాగా నష్ట్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాల అక్కడ రైతులుు వేడుకుంటున్నా రు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: