తిరుపతి గ్రామీణ మండల పరిధిలో ముగ్గురు అనుమానాస్పద మృతి చెందినట్టు సమాచారం. ఈ ముగ్గురు శానిటైజర్లు తాగి మరణించినట్లు భావిస్తున్న పోలీసులు. 

మృతులు యోగిమల్లవరం వద్ద చెత్త కాగితాలు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్న వారిగా గుర్తింపు.  కరుణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే .

అప్పటి నుంచిి ఎంతోమంది తమ జీవనోపాధి  ఎంతో కష్టమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: