మృతులు యోగిమల్లవరం వద్ద చెత్త కాగితాలు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్న వారిగా గుర్తింపు. కరుణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే .
అప్పటి నుంచిి ఎంతోమంది తమ జీవనోపాధి ఎంతో కష్టమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు.
Powered by Froala Editor