తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా హైదరాబాద్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. టీమ్స్  గాంధీ ఆస్పత్రిలో అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇంకెంత మంది సిబ్బంది అవసరం అవుతారు అనే దానిపై కూడా ప్రక్రియ వేగవంతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు, 

 

 అంతే కాకుండా అవసరమైన పరికరాల కొనుగోలు పై తాజా సమీక్షలో  చర్చించారు మంత్రి ఈటల రాజేందర్. కరోనా ఆస్పత్రిలో రోగులకు ఎక్కడ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు, అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలో కరోనా టెస్ట్ లు చేకునేందుకు అంతా సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: