ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన  చంద్రబాబె ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు అని మంత్రి బొత్సా సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు అని అన్నారు ఆయన.  ఎపీని అప్పుల్లో ముంచారు ఇదేనా మీ గుడ్ గవర్నెన్స్ అని బొత్సా నిలదీశారు. కరోనాపై పోరాటం చేస్తూనే తాము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. 

 

అసలు గత 5 ఏళ్ళలో ఎపీని సర్వనాశనం చేసారని ఆయన న్నారు. అసలు 5 ఏళ్ళలో ఎప్పుడు అయినా 108 104 అంబులెన్స్ లు కనిపించాయా అని ఆయన నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ వాటికి పూర్వ వైభవం తీసుకొస్తుంటే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తే డ్రైవర్ లేరు అని బ్రేక్ డౌన్ అని సమాధానం వచ్చేదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: