పేదలకు 2021 జూన్ వరకు ఉచిత రేషన్ ఇస్తామని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. చైనా యాప్స్ ని నిషేధించడం తోనే అంతా అయిపోయే అవకాశం లేదని అన్నారు ఆమె. చైనా విషయంలో మరింత కఠినం గా వ్యవహరించాలి అని ఆమె సూచించారు. 

 

పెళ్లి వేడుకులకు 50 మంది వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆమె స్పష్టం చేసారు. వ్యాయామం కోసం ఉదయం 5;30 నిమిషాల నుంచి 8 గంటల వరకుఅనుమతులు ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితం మాట్లాడుతూ నవంబర్ వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: