కోవిడ్ -19 ప్రపంచం మొత్తం విస్తరించింది. ఏ దేశం కూడా కనీసం కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. ఈ మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పుడు ఈ మహమ్మారి భారత్లో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది.

 

భారత్ లో రక్షణ రంగమైన పోలీసులకు సైతం ఈ మహమ్మారి భయపెడుతుంది. లాక్ డౌన్ సమయంలో 24 గంటలు రోడ్లపై మోహరించి ప్రజలను బయటకు రాకుండా కట్టడి చేసిన పోలీసులకు ఇప్పుడు ఈ దుస్థితి పట్టింది. తాజాగా మహారాష్ట్రలోని  67 మంది పోలీసులకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా మొత్తం 59 పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం 4810 కి కరోనా బాధితుల సంఖ్య కు చేరుకుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: