హైదరాబాద్ లో లాక్ డౌన్ ని మళ్ళీ విధించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇపుడు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ప్రజలు  సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఊర్లకు వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ లో  ఇప్పుడు ఆర్టీసి బస్సులు అన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ఎల్లుండు నుంచి లాక్ డౌన్ ని విధించే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం నేపధ్యంలో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. 

 

లాక్ డౌన్ ని ఎల్లుండు నుంచి విధించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. రేపు జరగబోయే కేబినేట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపధ్యంలోనే ఏపీకి చెందిన వారు కూడా సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. దీనితో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: