ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టినట్టే కనపడుతుంది. దాదాపు 200 కేసుల వరకు  తగ్గాయి రోజు వారీ కేసుల్లో. దాదాపు 800 వరకు నమోదు కాగా ఆ సంఖ్య ఇప్పుడ 600 వరకు వచ్చింది. ఇక  పరిక్షల సంఖ్యను కూడా ఏపీ సర్కార్  భారీగా పెంచింది. మొన్నటి వరకు 20 వేల వరకు కరోనా పరిక్షలు చేయగా ఆ సంఖ్యను 30 వేల వరకు తీసుకుని వెళ్ళింది. 

 

దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో పరిక్షలు చేసిన సందర్భం లేదు.  అదే విధంగా మరణాలు కూడా కాస్త తగ్గాయి అనే చెప్పాలి. మొన్నటి వరకు 10 మందికి పైగా ప్రతీ రోజు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: