ఇటీవల పాత సచివాలయాన్ని కూల్చివేసి అధునాతన హంగులతో నూతన సచివాలయాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత సచివాలయాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 


 అక్కడి నుంచి అన్ని వాహనాలను తరలిస్తున్నారు. ప్రభుత్వం పాత సచివాలయానికి కూల్చడానికి ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ మిగిలిపోయిన వస్తు సామాగ్రిని పాత వాహనాలు పూర్తిగా బుధవారం తరలించారు అధికారులు, మరో రెండు మూడు రోజుల్లో సచివాలయాన్ని పూర్తిగా కూల్చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: