ఒక పక్క చర్చలు జరుగుతున్నా సరే చైనాలో మాత్రం మార్పు రావడం లేదు. భారత్ చైనాపై ఏ చర్యలు  అయినా తీసుకునే అవకాశాలు ఉంది అనే సంకేతాలు ఇచ్చినా సరే చైనా మాత్రం తాను చేసేది తాను చేస్తూ వస్తుంది. రోజు రోజు కి చైనా సైన్యం ఆగడాలు ఇప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా మరోసారి చైనా సర్కార్ ఆర్మీ ని భారీగా మోహరించడం మొదలు పెట్టింది. జిన్జియాంగ్ రీడ్‌లో మూడవ డివిజన్ వద్ద ఉన్న ఎల్‌ఐసి వెంట పిఎల్‌ఎ 20,000 మంది సైనికులను మోహరించిందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇక భారత్ కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరించింది చైనాకు సమాధానం చెప్పాలి అని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: