తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్  శరవేగంగా వ్యాప్తిచెండుతున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలు సైతం ఈ మహమ్మారి వ్యాధి బారిన పడుతున్నారు. 


 ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహమ్మారి వైరస్ మాత్రం విజృంభిస్తుంది. ఇప్పటికే ఇద్దరు టీవీ నటులకు కరోనా  సోకడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఇక తాజాగా మరో టీవీ నటికి  కరోనా సోకినట్లు  తెలిసింది. ఆమె కథ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి కి కరోనా  పాజిటివ్ అని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: