తెలంగాణా పశు సంవర్ధక శాఖా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కరోనా భయం పట్టుకుంది. ఇటీవల ఆయన సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ పరిధిలో హరిత హారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  పలువురు నేతలకు కరోనా సోకింది. దీనితో ఇప్పుడు మిగిలిన నేతలు అందరికి కరోనా భయం పట్టుకుంది. 

 

అదే కార్యక్రమానికి మంత్రి తలసాని కూడా హాజరయ్యారు. దీనితో అధికారులు ఇప్పుడు ఆయనకు కరోనా పరిక్షలు చేయడానికి రెడీ అయ్యారు. మంత్రి తలసాని ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉండే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా మిగిలిన వారికి కూడా కరోనా పరిక్షలు చేయడానికి సిద్దమవుతున్నారు అని సమాచారం. వ్యక్తిగత సిబ్బంది సహా కొందరు హోం క్వారంటైన్ కి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: