ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం చిత్తూరు కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాలపై సిఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. తాజాగా సిఎం 108 వాహనాల ఓపెనింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ళ నానీ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ నాలుగు జిల్లాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి అని, 

 

అదే విధంగా కృష్ణా జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి అని సూచించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అవసరం అనుకుంటే లాక్ డౌన్ ని విధించాలి అని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఈ జిల్లాల్లో కరోనా పరీక్షలను చాలా వేగంగా జరపాలి అని కూడా సిఎం మంత్రికి వివరించారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: