దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ప్రతీ రోజు కూడా పెరుగుతూనే ఉంది గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. వందల మంది ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను చూస్తే... 

 

మహారాష్ట్రలో అత్యధికంగా 1,79,761, తమిళనాడు 94,167, ఢిల్లీ 90,360, గుజరాత్ 32,557, ఉత్తర ప్రదేశ్ 23,492 గా ఉన్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. ఇక తమిళనాడు లో రెండు రోజుల్లో లక్ష కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో 16,339, కర్ణాటకలో 15,242, ఆంధ్రప్రదేశ్‌లో 14,595 గా ఉన్నాయి అని లెక్కలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: