ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా ఆగడం లేదు. వందల కేసులు నమోదు కావడంపై ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త ఏపీ  ప్రభుత్వ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 

 

సిఎం జగన్ ఇంటికి ఎవరు వెళ్ళినా సరే కరోనా పరిక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి అని ఆదేశాలు వెళ్ళాయి అని సమాచారం. ఆయన ఇంటికి వెళ్ళే వారు మంత్రులు అయినా ఎమ్మెల్యేలు అయినా కీలక అధికారులు అయినా సరే ఇప్పుడు పరిక్షలు చేయించుకోవాలి అని ఎందుకు అంటే అక్కడికి వేలాది మంది వస్తూ ఉంటారు కాబట్టి అనవసరంగా రిస్క్ వద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: