ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న  విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సచివాలయం అసెంబ్లీ కరోనా కలకలం సృష్టించింది, ఇప్పటికీ కరోనా  భయాలతో సచివాలయం అసెంబ్లీ ప్రాంగణాలను పూర్తిగా శానిటైస్  చేసిన విషయం తెలిసిందే. 

 తాజాగా ఏపీ సచివాలయంలో మరో పదిమంది ఉద్యోగులకు కరోనా  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అలాగే అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కూడా కరోనా  వైరస్ బారిన పడ్డారు. దీంతో సచివాలయం అసెంబ్లీ లో కలిపి  పాజిటివ్ కేసులు సంఖ్య 30కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: