విప్లవ రచయితల సంఘం నేత అయిన వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది వరవరరావు భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం జైల్లోనే వరవరరావు చికిత్స తీసుకుడున్నాడని జైలు అధికారులు తెలిపారు.
2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్టయిన వరవరరావు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే,