మయన్మార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్ లోని జాడగనీ వద్ద కొండచరియలు ఒక్కసారిగా విరిగిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశపు అగ్నిమాపక సేవ విభాగం సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా నిర్ధారించారు. 

 

 ఇంకా చాలామంది కొండచరియల కింద చిక్కుకుపోయి ఉంటారని భావించిన అధికారులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: