కరోనా  వైరస్ బంధాలను బంధుత్వాలను మరిచేలా చేస్తుంది. తాజాగా ఇక్కడ జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. 

 వృద్ధురాలు  అయిన తన తల్లికి కరోనా  వైరస్ అని తేలడంతో దారుణంగా రోడ్డుపైనే వదిలేసి వెళ్లాడు కుమారుడు, ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అయితే అనుమానాస్పదంగా ఆ వృద్ధురాలు  కనిపించగా ఏంటని  స్థానికులు ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: