లడక్ కేంద్రపాలితప్రాంతం లోని కార్గిల్ జిల్లాలో తాజాగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5 గా నమోదయింది, కార్గిల్ కు ఈశాన్యంగా 119 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉంది . 

 

 ఇక భూమి ఉపరితలానికి 90 కిలోమీటర్ల లోతులో భూకంపం  ఏర్పడడంతో రోడ్డు మొత్తం పగళ్లు వారింది . భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టం ఏమి సంభవించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: