ఇటీవలే వైఎస్సార్ సీపీ నాయకుడు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడైన భాస్కర్ రావు హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 తాజాగా హత్య కేసును ఛేదించారు పోలీసులు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు టీడీపీ నేత చింత చిన్ని  తో పాటు మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు, అయితే రాజకీయంగా ఆధిపత్యం చాటేందుకు భాస్కరరావును మాజీ మంత్రి అనుచరులు హత్య చేసినట్లు పోలీసు విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిపారు పోలీసులు. ఇక దీనిపై మరికొంతమందిని సైతం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: