ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటే దాదాపు 200 రోజుల నుంచి ఆ ప్రాంత రైతులు మహిళలు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. ఇక ఈ ఉద్యమం ప్రారంభించి ఈ నెల 4కి 200 రోజులు అవుతుంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ  కూడా నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 

 

అమరావతి ఉద్యమం 200 రోజుల సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటూ తాను వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతాను అని ఆయన వ్యాఖ్యానించారు.  వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాలి అని జెఎసి నేతలు కోరగా ఆయన మాట్లాడతాను అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: