దేశంలో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.దేశ వ్యాప్తంగా కరోనా కేసులు జులై కట్టడి చేయడం సాధ్యం కాదని ప్రజలు నియంత్రణ పాటించడ౦  మినహా  మరో మార్గం లేదు అని నిపుణులు తాజాగా హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా ఏ విధంగా అయినా వచ్చే అవకాశం ఉందని 5 రోజుల్లో కేవలం లక్ష కేసుల వరకు వచ్చాయి అని హెచ్చరిస్తున్నారు. 

 

రాబోయే నెల రోజులు కూడా దేశానికి చాలా క్లిష్టంగా ఉంటుంది అని కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా లేకపోతే మాత్రం పరిస్థితి తీవ్రత చాలా దారుణంగా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక  వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా కరోనా వైరస్ ని అడ్డుకోవడం సాధ్యం కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: