మహారాష్ట్రలో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.
కరోనా వైరస్ నియంత్రణపై ఎన్ని చర్యలు తీసుకున్న రోజు రోజుకు కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన పేషెంట్ లు ఎంతగానో మనస్థాపానికి గురి అవుతున్నారు. అయితే తాజాగా రైల్వే ట్రాక్ పై కరోనా రోగి మృతదేహం లభ్యమవటం సంచలనంగా మారిపోయింది.
మహారాష్ట్రలోని
పూణే జిల్లా లోని దౌన్డ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాడని ఆ తర్వాత రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు అంటూ పోలీసులు పేర్కొన్నారు,
Powered by Froala Editor