మహారాష్ట్రలో  భారత దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణపై ఎన్ని చర్యలు తీసుకున్న రోజు రోజుకు కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన పేషెంట్  లు ఎంతగానో మనస్థాపానికి గురి అవుతున్నారు. అయితే తాజాగా రైల్వే ట్రాక్ పై కరోనా రోగి మృతదేహం  లభ్యమవటం సంచలనంగా  మారిపోయింది.


మహారాష్ట్రలోని పూణే జిల్లా లోని దౌన్డ్  సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాడని ఆ తర్వాత రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు అంటూ  పోలీసులు పేర్కొన్నారు,

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: