టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు హైకోర్ట్ ని ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు ఆయన.  పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు...  రేపు పిటిషన్ పై విచారణ జరుపుతామని వెల్లడించింది. 

 

ఇక ఈ వ్యవహార౦లో ఇప్పుడు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. కావాలి అనే ఆయనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలవాలి అని చూసినా సరే కలవకుండా ఆయనను అన్ని విధాలుగా వేధిస్తున్నారు అని చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.  కాగా ఆయన ఇప్పుడు విజయవాడ సబ్ జైలులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: