మూత్ర విసర్జన సమస్య ఉందని ఆసుపత్రికి వెళితే అధిక బిల్లు వేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడిగితే చితకబాదారు. ఈ ఘటన అలీఘర్ జిల్లాలో చోటు చేసుకుంది.రోగికి 4,000 రూపాయలు బిల్లుచెల్లించనందుకు అలీఘర్ నివాసిని గురువారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది కొట్టారు.
బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితుడు సుల్తాన్ ఖాన్ (44) అలీఘర్ జిల్లాలోని ఇగ్లాస్ గ్రామంలో నివసిస్తున్నాడు.
కుటుంబ సభ్యులు చెప్పిన కథనం ప్రకారం, కొంతమంది ఆసుపత్రి సిబ్బంది ఖాన్ మరియు అతనితో పాటు ఇతర బంధువులపై దాడి చేశారు. ఆసుపత్రి సందర్శన కోసం డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు వారు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
An aligarh resident was beaten to death allegedly by the staff of a private hospital over non-payment of Rs 4,000 billed to the patient, the victim's family has told the police.https://t.co/EjMFoxTWdg
— The indian Express (@IndianExpress) July 2, 2020