విజయవాడ నగరంలో వారం రోజుల క్రితం 63 సంవత్సరాల వృద్ధుడిని ఆరోగ్యం సుముఖంగా లేకపోవడం వలన ఆసుపత్రిలో చేర్చారు. కానీ అనూహ్యంగా ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు.
వృద్ధిని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేస్ గా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి  సిసి ఫుటేజ్ ను పరిశీలించారు.

 

 

సీసీ ఫుటేజ్ లో ఆ వృద్ధుడిని కొంతమంది వ్యక్తులు వీల్ చైర్ లో బయటకు తీసుకు వెళ్లినట్లుగా కనుగొన్నారు. కానీ ఇంకా అతని ఆచూకీ తెలియలేదు. సీసీ కెమెరా లో దొరికిన ఆధారాలు బట్టి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: