ఉత్తర ప్రదేశ్ కాన్పుర్​లో దారుణం జరిగింది. వికాస్​ దూబే అనే రౌడీ షీటర్​ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్​ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు.

 

 

మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో ఆరుగురు పోలీసులు, సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: