బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అతని మరణానికి ప్రధాన కారణం...  అగ్ర నటులు అగ్ర దర్శకులు అనే ఆరోపణలు  బాలీవుడ్ లోనే చాలా మంది చేస్తున్నారు. ఇక అతను ఆత్మహత్య చేసుకోవడానికి కరణ్ జోహార్ తో పాటుగా... మరి కొందరు దర్శక నిర్మాతలు కారణం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

తాజాగా  ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుకు సంబంధించి చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీని సోమవారం విచారించనున్నామని ముంబై పోలీసులు కాసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు. ఇక వారికి సమాన్లు కూడా ఇచ్చారు. కాగా ఈ ఆత్మహత్యకు సంబంధించి బీహార్ లో కేసు కూడా నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: