ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను నిర్వహిస్తుంది. కరోనా కట్టడిలో కరోనా పరిక్షలు చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సిఎం జగన్... పరీక్షలను ఎక్కువగా చెయ్యాలి అని వైద్య ఆరోగ్య శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

 

గత 24 గంటల్లో  దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా పరిక్షలు చేసింది ఏపీ. ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో కరోనా పరిక్షలు చేసారు. గత 24 గంటల్లో 38 వేల 898 కరోనా పరిక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 9 లక్షల 71 వేల 611  పరిక్షలు చేసామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: