ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం అభివృద్దిపై సిఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించే దిశగా సిఎం జగన్ ప్రత్యేక అడుగులు వేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా ఈ విధంగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అయన సిఎం జగన్ తో భేటీ అవుతున్నారు. 

 

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం కానున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై సీఎం జగన్ అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం జరుగుతుండగా... ఈ సమావేశానికి మంత్రి కూడా హాజరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: