భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సరిహద్దులకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడాన్ని... ఇప్పుడు చైనా ఆర్మీ ఆరా తీసింది. ఈ తరుణంలో మోడీ సరిహద్దులకు రావడానికి కారణం ఏంటీ అంటూ ఆరా తీసింది. 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిమూ అనే ప్రాంతంలో ఆయన సైనికులతో సమావేశం నిర్వహించారు. 

 

దీనితో అసలు ఆయన పర్యటనకు గల కారణాలను చైనా సర్కార్ తెలుసుకుంది. ఇక కెలక అధికారులతో మోడీ ఈ సందర్భంగా సమావేశం అయ్యారు. టాప్ కమాండర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి గాయపడిన సైనికులతో కూడా నేరుగా మాట్లాడారు. తిరిగి విధుల్లోకి రావాలి అని వారికి మోడీ ఈ సందర్భంగా ధైర్యం చెప్పారు. ఇక  మోడీ వెంట బిపిన్ రావత్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: