భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. చైనా సరిహద్దుల్లో భారత్ ని రెచ్చగొట్టే విధంగా అడుగులు వేస్తుంది. భారత అర్మీని లక్ష్యంగా చేసుకుని ఇటీవల చైనా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 23 మంది భారత సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక అక్కడి నుంచి కూడా చైనా విషయంలో భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. 

 

చైనాను ఎలా అయినా సరే కట్టడి చేసే విధంగా భారత్ అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో మోడీ లడఖ్ పర్యటనకు వెళ్లడంపై... చైనా విదేశాంగ శాఖ స్పందించింది. రెండు దేశాల మధ్య దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయని మోడీ ఈ సమయంలో ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం తప్పు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: