గత కొన్ని రోజుల నుంచి భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ లెహ్  ప్రాంతంలో ఆకస్మిక పర్యటన తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన విషయం తెలిసిందే. 

 

 లేహ్ ప్రాంతంలో టాప్ కమాండర్ లతో నరేంద్ర మోడీ సమావేశమై కీలక విషయాలను చర్చించారు. ఇక  దేశ ప్రధాని నరేంద్ర మోది లెహ్  ప్రాంతానికి చేరుకోగానే సైనికులు భారత్ మాతాకీ జై... వందేమాతరం నినాదించారు, దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: