ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దులో గాల్వన్ లోయ  వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ సరిహద్దుల్లో పర్యటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. 

 


 తాజాగా గాల్వన్ లోయలో పర్యటన గురించి మాట్లాడిన నరేంద్ర మోడీ సైనికుల వీరత్వానికి  ప్రశంసలు కురిపించారు. మాతృభూమి రక్షణకు దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కష్ట సమయంలో పోరాటం చేస్తున్నామని మన పోరాటం ఎంతో విలువైనది అంటూ అభివర్ణించారు. సైన్యానికి కావలసిన అన్ని రకాల ఆయుధాలు మౌలిక వసతుల పట్ల ఎంతగానో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: