గుంటూరు నగరంలో పలువురు  వ్యాపారస్తులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి నాయకులు రావెల కిషోర్ బాబు పాటిబండ్ల రామకృష్ణ వారికి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. 

 

 మోదీ విధివిధానాలు నచ్చి బిజెపిలో చేరుతున్నారని  బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. దేశ ప్రతిష్టను పెంచిన ప్రభుత్వం ఒక బీజేపీ ప్రభుత్వమే అంటూ బీజేపీ నేతలు కొనియాడారు. రాష్ట్రంలో  వైసిపి టిడిపి పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: