రుతుపవనాల కారణంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై లోని పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో నిండిపోయాయి. రాబోయే 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయి అని భారత వాతావరణ పరిశోధన సంస్థ తెలిపింది. 

 

 ఈ నేపథ్యంలో ముంబై పౌరులందరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్ళద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మత్స్యకారులు జూలై 3 నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్ర గోవా తీరంలో సముద్రంలోకి వెళ్లవద్దని అంటూ హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: