వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి ఏమైనా అనుమానాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించి ఉండాల్సింది అని ఐసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లయు కలిసిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రఘు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయనకు ఏమైనా అనుమానాలు ఉంటే పార్టీ సమావేశాల్లో తెలియజేయాల్సింది అని అన్నారు. 

 

ఆయన సమస్యలపై పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చెయ్యాలి గాని ఈ విధంగా విపక్షాలతో రాజీపడినట్టు దిగజారి వ్యాఖ్యలు చేయడం అనేది పద్ధతి కాదని విజయసాయి అన్నారు. ఆయనపై చర్యలు తీసుకుంటామని లోక్సభ స్పీకర్ హామీ ఇచ్చారు అని విజయసాయి రెడీ అన్నారు. ఆయన పార్టీలో ఉండటానికి అనర్హుడు అని విజయసాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: