వైసీపీ లోక్సభ ఎంపీ రఘురామ కృష్ణం రాజు నైతిక విలువలు కోల్పోయారు అని ఆ ప్రతి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇబ్బందులు ఉంటే పార్టీ అధినేత సిఎం జగన్ కు చెప్పాల్సింది అని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన పార్టీ  నియమావళి క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారు అని ఆయన మండిపడ్డారు. 

 

ఊహించుకుని అనవసరంగా విమర్శలు చేసారు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలపై ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. అనవసరంగా ఆయన పార్టీ మీద విమర్శలు చేసారు అని ఆయనపై చర్యలు తీసుకుంటామని లోక్సభ స్పీకర్ హామీ ఇచ్చారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: