ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలపై ఇప్పుడు చాలా వరకు హర్షం వ్యక్తమవుతుంది. కరోనా కట్టడిలో చాలా వరకు కూడా పరిక్షలే కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి పరిక్షలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చాలా వేగంగా చేస్తుంది. నేడు ఏకంగా 40 వేల వరకు పరీక్షలను పెంచింది. దీనిపై సిఎం వైఎస్ జగన్ కూడా హర్షం వ్యక్తం చేసారు. 

 

ఈ పరీక్షలను ఇప్పుడు మరింతగా పెంచే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ప్రతీ రోజు 50 వేల పరిక్షలు చేసే విధంగా ఇప్పుడు ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అవుతుంది. కరోనా టెస్ట్ కిట్స్ ని ఇప్పుడు భారీగా కొనుగోలు చెయ్యాలి అని ఇప్పుడు సిఎం జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: