తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ కి  కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.కరోనా  లక్షణాలు కనిపించడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 


 ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసోలెషన్ లో ఉండి  ప్రత్యేక చికిత్స తీసుకున్నారు హోం మంత్రి మహమ్మ అలీ ద్. అయితే తాజాగా మరోసారి కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించగా  ఆయనకు నెగిటివ్ అని వచ్చింది. అంతే కాకుండా ఆయన కుమారుడు ఆయన మన వడికి కూడా నెగెటివ్ అని రావడంతో ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: