ప్రస్తుతం భారతదేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రజలనే కాదు అధికారులు సెలబ్రిటీలు నాయకులను సైతం వదలడం లేదు ఈ మహమ్మరి. తాజాగా బిజెపి పార్టీకి చెందిన ఎంపీ కరోనా వైరస్ బారినపడి.
పశ్చిమ బెంగాల్కు చెందిన బిజెపి ఎంపీ లాకెట్ ఛటర్జీ కరోనా వైరస్ బారిన పడ్డట్లు రాష్ట్ర వైద్య అధికారులు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కొన్ని రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.