ఆంధ్రప్రదేశ్ లో 108 సేవలను ప్రారంభించడం అది కూడా భారీ ఎత్తున ప్రారంభించడం పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు. 

 

“ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం  ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం - అభినందనీయం  అని ఆయన ట్వీట్ చేసారు. కరోనా పరిక్షల గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు – అభినందనీయమని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: