తాగునీటి సరఫరా ప్రాజెక్టు నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం అనుమతులు మంజూరయ్యాయి.

 


రెండు జిల్లాల్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టుల కోసం 6 వేల 780 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. చిత్తూరు జిల్లాలో వివిధ మండలాలకు 2 వేల 800 కోట్ల రూపాయల చొప్పున, కడప జిల్లాలో వాటర్ గ్రిడ్ కోసం 3 వేల 980 కోట్ల రూపాయల పనులకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: