నిన్న ఉదయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో జరిగిన జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని భయపెట్టింది. ఒక రౌడీ షీటర్ ని పట్టుకోవడానికి వెళ్ళగా అతను గ్యాంగ్ కాల్పులు జరపడంతో 8 మంది పోలీసులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వికాస్ దూబే అనే గ్యాంగ్ స్టర్ ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులను అతని గ్యాంగ్ కాల్చి చంపింది. 

 

ఈ నేపధ్యంలో వికాస్ దుబే తల్లి సంచలన వ్యాఖ్యలు  చేసారు. అతని వలన తాము బాగా ఇబ్బంది పడుతున్నామని ఆమె చెప్పారు. అమాయక పోలీసులను చంపేసాడు అని... ఈ వార్తలు తాను టీవీ లో చూసాను అని అన్నారు. తన కొడుకుని పట్టుకుని పోలీసులు కాల్చి చంపాలి అని అతని తల్లి సరళా దేవి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: