టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయనను కక్ష సాధింపుగా అరెస్ట్ చేసారు అని మండిపడుతున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. 

 

రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులను బుక్ చేయాలని ప్రభుత్వం భావిస్తే అక్రమ కేసులు పెద్దపని కాదని ఆయన ఆరోపించారు. ఈఎస్ఐ, మూకా భాస్కర్ హత్య.. ఇలా ఏ కేసులో అయినా అరెస్ట్ ఐన వారిపై పోలీసులు ఒత్తిడి తెచ్చి సంబంధం లేని టీడీపీ నేతల పేర్లు చెప్పించడం దురదృష్టకరమని ఆయన ఆరోపించారు. మంత్రిగా ఎదిగిన మత్స్యకార నేత కొల్లు రవీంద్రపై కేసు కక్ష సాధింపే అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: